వైయస్ పై ఈసీకి కూటమి ఫిర్యాదు
హైదరాబాద్: మలి దశ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా చేస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రసంగాలను అడ్డుకోవాలంటూ మహాకూటమి నేతలు ఆదివారం ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావును కోరారు. ఈమేరకు వారు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. పాతబస్తీలో డీజీపీ మహంతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీపై కూడా చర్య తీసుకోవాలని వారు ఈసీని కోరారు.
తెలంగాణపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనం హైదరాబాదుకు విదేశీయులం అవుతామని, పోతిరెడ్డిపాడుకు నీరు రాదని ఆయన నంద్యాల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడి దుమారానికి తెర తీశారు. దమ్ముంటే పోలీసు డ్రెస్ తీసేసి పాతబస్తీకి రావాలని అసదుద్దీన్ ఓవైసీ డిజిపి మహంతిని సవాల్ చేశారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications