లాలూ ఆరోపణకు ప్రధాని ఖండన
గౌహతి: బాబ్రీ మసీదు విధ్వంసానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఆరోపణను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఖండించారు. నిర్మాణాన్ని కాపాడుతామని అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఇచ్చిన హామీని కాంగ్రెసు నమ్మడమే పొరపాటని ఆయన అన్నారు. కళ్యాణ్ సింగ్ కోర్టుకు ఇచ్చిన హామీని నమ్మడమే తప్పయితే కాంగ్రెస్ పార్టీని నిందించవచ్చునని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
మతవాదం దేశ ఐక్యతకు, లౌకిక విలువల కోసం నిలబడిన కాంగ్రెసుకు పెద్ద ప్రమాదకారని అని ఆయన చెప్పారు. భారత సమగ్రతకు ఉగ్రవాదం, తీవ్రవాదం రెండు కూడా ముప్పేనని ఆయన అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications