పందికొక్కుల్లా మేశారు: వైయస్
కడప: పనికి ఆహార పథకం బియ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కాలవారు పందికొక్కుల్లా మేశారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా రాయచోటి ఎన్నికల ప్రచార సభలో ఆయన ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. తెలుగుదేశం ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు రైతులను పట్టించుకోలేదని ఆయన అన్నారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని దండుగ కాకుండా పండుగ చేశామని ఆయన చెప్పారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు.
రైతుల రుణాలను మాఫీ చేశామని, ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని ఆయన చెప్పారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. బడుగుల పిల్లలకు ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తోందని ఆయన చెప్పారు. ఉద్యోగ, విద్యారంగాల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చామని ఆయన చెప్పారు.
More From
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications