అసెంబ్లీకి మధ్యంతరం తప్పదు: జెపి

సక్రమంగా పనిచేయని కొంతమందిని ఇష్టానుసారంగా తిట్టానని, కానీ తమ పార్టీ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ సారా, డబ్బులు పంచి ప్రలోభాలకి గురి చేయలేదని గర్వంగా చెప్పగలనని ఆయన అన్నారు. దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం అనేది లేకుండా కేవలం భావాల ఆధారంగా ఉద్యమిస్తుంది లోక్సత్తా ఒక్కటేనని సగర్వంగా ప్రకటించారు. మార్పు కోరుకుంటూ జనం సిద్ధంగా ఉన్నా లోక్ సత్తా ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోలేక పోయిందని పోయిందని ఆయన అన్నారు. మంచి నాయకత్వాన్ని తీసురాలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications