కాబోయే ప్రధాని అద్వాని: కేసీఆర్
లూథియానా: దేశానికి కాబోయే ప్రధాని అద్వానీయే అని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు జోశ్యం చెప్పారు. లూథియానా సభలో ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, తాము ఎన్డీయేకు మద్దతిస్తామని చెప్పారు. ఉక్కుమనిషి నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.50 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి అద్వానీ ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని ఆశిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ విశ్వాసఘాతకానికి పాల్పడిందని విమర్శలు గుప్పించారు. అలాగే తాను ప్రకాశ్సింగ్ బాదల్ కోరిక మేరకే ఎన్డీఏ ర్యాలీకి వచ్చినట్లు తెలిపారు. సభలో కేసీఆర్ కేవలం మూడు నిమిషాలు మాత్రమే ప్రసంగించినా ఘాటుగానే విమర్శనాస్త్రాలు సంధించారుచ. వేదికపై ఉన్న ఎన్డీఏ నేతలందరితో ఆయన కరచాలనం చేశారు.
More From
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications