మళ్ళీ తీవ్రవాద దాడులు..హెచ్చరిక
వాషింగ్టన్: భారత్కు తీవ్రవాదుల ద్వారా మరోసారి దాడులు జరిగే అవకాశం వుందని విశ్రాంత సీఐఏ అధికారి బ్రూన్ రిడెల్ హెచ్చరించారు. ముంబాయి తరహాలో భారత్లో మరిన్నీ ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదముందని ఆయన అన్నారు. పాకిస్థాన్లోని జిహాదీశక్తులను ఇందుకు కుట్ర పన్నుతున్నాయని ఆయన వెల్లడించారు. పాక్లోని ఉగ్రవాద శక్తులను నిర్మూలించే బదులు పాక్ సైన్యం భారత్ సరిహద్దుల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తొందన్నారు. పవిత్ర యుద్ధం పేరుతో పాక్లో అరాచకం సృష్టిస్తున్న జిహాది శక్తులను తరిమి కొట్టకపోతే అవి దేశం మొత్తం విస్తరించే ప్రమాదం ఉందని... ఇది ప్రపంచానికి కీడు చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
More From
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications