ఆటా అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి
తిరువూరు: అమెరికాలోని ప్రవాసాంధ్ర తెలుగు సంఘాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న అమెరికా తెలుగుసంఘం(ఆటా) నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నట్లు ఆ సంఘం కోశాధికారి చింతల రాజు తెలిపారు. ఈ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో 11వ ఆటా వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. అధ్యక్షుడిగా జితేంద్రరెడ్డి అసోషియేట్ అధ్యక్షుడిగా టంగుటూరి సంజీవరెడ్డి, కార్యదర్శిగా రాజేశ్వర్రెడ్డి, కోశాధికారిగా చింతలరాజు, సహయ కార్యదర్శిగా ఎ.శ్రీనివాసరెడ్డి, సహ కోశాధికారిగా కె.చిన్నబాబురెడ్డి, యూత్ కన్వీనర్గా వి.జనార్థన్రెడ్డి, కో-ఆర్డినేటర్గా ఎం.హరినాథ్ ఎన్నికయ్యారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications