ఎన్డీయెలో చేరం: చిరంజీవి

రాష్ట్రంలో ఎవరితో కలిసే అవకాశముందని ప్రశ్నించగా తామే సొంతగా అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సినీనిర్మాత అశ్వనీదత్ తనను కలిసినట్లు చెప్పారు. తెదేపాతో అవగాహన గురించి ఆయన వద్ద ప్రస్తావించగా ఫలితాలు వచ్చాక మాట్లాడదామని బదులిచ్చానని వివరించారు. కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారని ప్రశ్నించగా నాలుగో ఫ్రంట్ ఉంది కదా అని చెప్పారు. ప్రధాని అభ్యర్దిగా ఎవరికి మద్దతిస్తారని ప్రశ్నించగా ఫలితాలొచ్చాక మాట్లాడదామని, దీనికి ఇంకా సమయముందని జవాబిచ్చారు. మూడో కూటమి గురించి ప్రస్తావించగా అది అసలు ఉంటుందో, లేదోనని వ్యాఖ్యానించారు. అమెరికా రాయబారి మల్ఫోర్డు తనను కలిసినట్లు జరిగిన ప్రచారం వాస్తవం కాదని, మల్ ఫోర్డు పదవి నుంచి వైదొలగే చాలాకాలం అయిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని కాన్సులేట్ మర్యాదపూర్వకంగా తనను కలిసేందుకు సమయం అడిగారని, మంగళవారం సాయంత్రం ఆయన కలవనున్నారని వెల్లడించారు.
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. అట్టహాసంగా గద్దర్ అవార్డ్స్ -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!












Click it and Unblock the Notifications