కేంద్రంలో అంతా అనిశ్సితి

అన్నాడియంకె నేత జయలలిత ఎటూ తేల్చకుండా బేరసారాలకు అవకాశం కల్పిస్తున్నారు. జయలలితను తన వైపు రాబట్టేందుకు కాంగ్రెసు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెసు నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం రాత్రి జయలలితతో మాట్లాడారు. అయితే ఆమె ఆచరణ సాధ్యం కాని షరతులు పెట్టినట్లు సమాచారం. దీంతో దిక్కు తోచని స్థితిలో కాంగ్రెసు నాయకత్వం పడింది.
తృతీయ కూటమి పరిస్థితి మరీ అయోమయంగా ఉంది. ఆ కూటమిలో ఏ పార్టీలు ఉంటాయో, ఏ పార్టీలు ఉన్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇందులో ఉన్నామని చెబుతున్న దేవెగౌడ వంటి నాయకులు అటో ఇటో ఫిరాయించే అవకాశాలున్నాయి.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications