పెద్దపులి మృతదేహం లభ్యం

ప్రభాకరన్ తలలో బుల్లెట్ గాయం అయినట్లు శ్రీలంక సైనికాధిపతి జనరల్ శరత్ ఫోన్సెకా చెప్పారు. ప్రభాకరన్ మృతదేహం యుద్ధ క్షేత్రంలో కొద్ది గంటల క్రితం లభ్యమైందని ఆయన చెప్పారు. పార్లమెంటులో శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే విజయ ప్రసంగం చేసిన కొద్ది గంటల తర్వాత ఫోన్సెకా ప్రభాకరన్ మృతిని ధృవీకరించారు. ప్రభాకరన్ మరణించాడనే ప్రకటనకు తాను బాధ్యత వహిస్తానని ఆయన అన్నారు. రాజపక్సే మాత్రం తన ప్రసంగంలో ప్రభాకరన్ మృతి గురించి ప్రస్తావించలేదు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications