పెద్దపులి మృతదేహం లభ్యం

ప్రభాకరన్ తలలో బుల్లెట్ గాయం అయినట్లు శ్రీలంక సైనికాధిపతి జనరల్ శరత్ ఫోన్సెకా చెప్పారు. ప్రభాకరన్ మృతదేహం యుద్ధ క్షేత్రంలో కొద్ది గంటల క్రితం లభ్యమైందని ఆయన చెప్పారు. పార్లమెంటులో శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే విజయ ప్రసంగం చేసిన కొద్ది గంటల తర్వాత ఫోన్సెకా ప్రభాకరన్ మృతిని ధృవీకరించారు. ప్రభాకరన్ మరణించాడనే ప్రకటనకు తాను బాధ్యత వహిస్తానని ఆయన అన్నారు. రాజపక్సే మాత్రం తన ప్రసంగంలో ప్రభాకరన్ మృతి గురించి ప్రస్తావించలేదు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications