గీతారెడ్డిని స్పీకర్ చేయాలి
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన మహిళ, ఎమ్మెల్యే గీతారెడ్డికి స్పీకర్ పదవిని కట్టబెట్టాలని తెలంగాణ మాలమహానాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని డిమాండ్ చేసింది. ఆమెకు ఆ పదవినిచ్చి దళితులకు గౌరవాన్ని పెంచాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.దయాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీ మధుసూదన్ శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోగానే 'ఉద్యమ తెలం గాణ' అంటూ కొత్త గళాలు విన్పిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయ త్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
More From
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications