బాబు మాట విద్యాసాగర్ రావు నోట
కరీంనగర్: ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఇవియంల) విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో భారతీయ జనతా పార్టీ నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు గొంతు కలిపారు. ఇవియంలపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈవీఎంల వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని బిజెపి నేత విద్యాసాగరరావు కూడా అభిప్రాయపడ్డారు.
దేశంలో శ్రమశక్తి పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి యంత్రాలు అవసరం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బిజెపిని అంటరాని రాజకీయపక్షంగా చూడటం వల్లనే తెలుగుదేశం ఎన్నికల్లో ఓటమి పాలయిందని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఇతర రాజకీయ పక్షాలతో కలసి ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.
More From
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications