బాబు మాట విద్యాసాగర్ రావు నోట
కరీంనగర్: ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఇవియంల) విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో భారతీయ జనతా పార్టీ నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు గొంతు కలిపారు. ఇవియంలపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈవీఎంల వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని బిజెపి నేత విద్యాసాగరరావు కూడా అభిప్రాయపడ్డారు.
దేశంలో శ్రమశక్తి పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి యంత్రాలు అవసరం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బిజెపిని అంటరాని రాజకీయపక్షంగా చూడటం వల్లనే తెలుగుదేశం ఎన్నికల్లో ఓటమి పాలయిందని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఇతర రాజకీయ పక్షాలతో కలసి ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.
More From
-
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు












Click it and Unblock the Notifications