తెలుగుదేశం దుష్ప్రచారం: చిరంజీవి

అలాగే చంద్రబాబు తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చిన నేతలతో ఫోన్ మంతనాలు చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దేవేందర్ గౌడ్, శోభానాగిరెడ్డి మీడియాతో అన్నారు. అలాంటి ఫోన్లేవీ తమకు రాలేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ముఖ్యనేతలు తిరిగి వెళ్లిపోతే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతుందని, కార్యకర్తల్లో ఆత్మస్త్థెర్యం దెబ్బ తింటుందని సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఆదివారం చిరంజీవి తన నివాసంలో ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఐదు గంటలపాటు సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఆయన నివాసంలోనే మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు. అరవింద్, దేవేందర్గౌడ్, కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం, భూమా నాగిరెడ్డి, సి.రామచంద్రయ్య, శోభా నాగిరెడ్డి, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. 'వచ్చే అయిదేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వండి' అని చిరంజీవి కోరినట్లు తెలిసింది.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు












Click it and Unblock the Notifications