వైయస్ వి చిచ్చు వ్యాఖ్యలు: బాబు

"మొదటి విడత ఎన్నికలు ముగియగానే నంద్యాలలో మాట్లాడుతూ హైదరాబాద్లో కోస్తా, రాయలసీమ వాసులు విదేశీయులవుతారని ఎందుకు చెప్పారు. పులిచింతలకు శంకుస్థాపన చేస్తే అక్కడ గుడిసెల్ని తగలబెట్టిన వ్యక్తి ఈ రోజు మీ మంత్రివర్గంలో ఉన్నారు. జిల్లా, జిల్లాకు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నాయని రెచ్చగొడుతున్నారు. బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టే పద్ధతి మంచిదికాదు. తెలంగాణను అడ్డం పెట్టుకుని చిచ్చుపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు ప్రారంభించిందే తెదేపా ప్రభుత్వం. ముఖ్యమంత్రిలో స్వార్థ్యం పెరిగిపోయింది. రాష్ట్ర ప్రజల్లో అభద్రతా భావం కలిగించొద్దు. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు పెట్టి, కోస్తాంధ్రలో అదనపు నీళ్లిస్తామంటున్నారు. విభేదాలు కాకుండా అభివృద్ధి ఫలితాలు అందేలా చూడండి. తీరు మార్చుకోండి. తెలంగాణ విషయంలో మోసం చేయడం సరికాదు" అని చంద్రబాబు అన్నారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!!











Click it and Unblock the Notifications