సీఎంతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలిశారు. శ్లాబ్ సిస్టంను రద్దుచేయటంతో పాటు సినీ పరిశ్రమకు మేలు చేసే పలు చర్యలు తీసుకున్నందుకు వారు ముఖ్యమంత్రిని అభినందించారు. ఫిలింఛాంబర్ తరపున సత్కార కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. చిన్న సినిమాలు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వ సాయం అవసరమని కోరారు. వారి విజ్ఞప్తులను పరిశీలించాలని సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డిని సీఎం ఆదేశించారు.
తమ సమస్యలకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సానుకూలంగా ప్రతిస్పందించారని కెయెస్ రామారావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిశీలిస్తానని, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సినిమాటోగ్రఫీ మంత్రి జె.గీతారెడ్డిని ఆదేశిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications