సీఎంతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలిశారు. శ్లాబ్ సిస్టంను రద్దుచేయటంతో పాటు సినీ పరిశ్రమకు మేలు చేసే పలు చర్యలు తీసుకున్నందుకు వారు ముఖ్యమంత్రిని అభినందించారు. ఫిలింఛాంబర్ తరపున సత్కార కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. చిన్న సినిమాలు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వ సాయం అవసరమని కోరారు. వారి విజ్ఞప్తులను పరిశీలించాలని సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డిని సీఎం ఆదేశించారు.
తమ సమస్యలకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సానుకూలంగా ప్రతిస్పందించారని కెయెస్ రామారావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిశీలిస్తానని, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సినిమాటోగ్రఫీ మంత్రి జె.గీతారెడ్డిని ఆదేశిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు.
More From
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications