మందా దాడిపై బ్యాంకర్ల పోరు బాట
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్రెడ్డిపై పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం దాడి చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకర్లు మండిపడుతున్నారు. మందా జగన్నాథం బేషరతుగా క్షమాపణ చెప్పాలని సంబంధిత సంఘం అధ్యక్షుడు రవికాంత్ డిమాండ్ చేశారు. మందా జగన్నాథం చర్యను నిరసిస్తూ బుధవారం ర్యాలీ నిర్వహించేందుకు బ్యాంకర్లు సమాయత్తమవుతున్నారు.
మందా జగన్నాథంపై పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు రవికాంత్ చెప్పారు. 8 జిల్లాల్లోని గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో రుణాలను నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు. వాణిజ్య బ్యాంకుల ముందు ధర్నాలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆందోళలను మరింత ఉధృతం చేసేందుకు రేపు తమ సంఘం కార్యవర్గం సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
More From
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications