ఎసిబి వలలో పెద్ద చేప
హైదరాబాద్: రాష్ట్ర వికలాంగుల సహకార కార్పోరేషన్ ఎండీ అమృతయ్య ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.కోటికిపైగా అక్రమ ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారంతోనే అమృతయ్య ఇంటిపై దాడులు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications