ఆదాయం పన్ను పరిమితి పెంపు
న్యూఢిల్లీ: పన్నుల సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. పార్లమెంటులో ఆయన సోమవారం బడ్జెట్ ను ప్రతిపాదించారు. 45 రోజుల్లో ప్రత్యక్ష పన్నుల వ్యవస్థీకృత నియమావళిని రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త వస్తువులు, సేవల పన్నుల విధినిధానాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు. కార్పొరేట్ పన్నుల విధానం యథాతథంగా ఉంటుందని ప్రకటించారు.
ముఖ్యాంశాలు
- వ్యక్తిగత ఆదాయం పన్ను పరిమితి 1.50 లక్షల నుంచి 1.60 లక్షల రూపాయలకు పెంపు
- మహిళల ఆదాయం పన్ను పరిమితి 1.8 లక్షల నుంచి 1.9 లక్షల రూపాయలకు పెంపు
- సీనియర్ సిటిజన్ల ఆదాయం పన్ను పరిమితి 2.40 లక్షల రూపాయలకు పెంపు
- ఫ్రెంజ్ బెనిఫిట్ రద్దు
- వస్తు లావాదేవీల పన్ను రద్దు
- వ్యక్తిగత ఆదాయ పన్నుపై పది శాతం సర్ చార్జీ రద్దు
- రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళంపై వంద శాతం పన్ను రాయితీ
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications