చిరంజీవితో ఎర్రంనాయుడు భేటీ

రెండు రాష్ట్రాల మధ్య గల జలవివాదంపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై మొయిలీని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక ఎగువన నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు అక్రమం ఎలా అవుతాయని వీరప్ప మొయిలీ ఆదివారం ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కర్ణాటకకు చెందిన మొయిలీ వ్యాఖ్య పక్షపాతంతో కూడిందని అభిప్రాయపడుతున్నాయి.
More From
-
ఉచిత బస్సు ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ మరో శుభవార్త! -
హైదరాబాద్ లో అమ్మేది నెయ్యి కాదు..! కొంటే మీరు షెడ్డుకే..! -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా..












Click it and Unblock the Notifications