Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టిటిడి లొల్లిపై వైయస్ సీరియస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలిలో చెలరేగిన వివాదంపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సీరియస్ అయ్యారు. టిటిడి పాలక మండలి చైర్మన్ ఆదికేశవులు నాయుడు, సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో టిటిడి పాలక మండలి వ్యవహారం రచ్చకెక్కింది. వారిద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకోవడాన్ని ముఖ్యమంత్రి తప్పు పట్టారు. ఎవరూ నోరు మెదపవద్దని ఆయన గురువారం ఆదేశించారు.

తిరుపతి కోదండరామస్వామి ఆలయంలోని నగల తాకట్టు వ్యవహారం ప్రభుత్వానికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఆలయాల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు సంధించడానికి సిద్ధపడుతున్నాయి. ఈ వ్యవహారం శుక్రవారం శాసనసభలో చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో వైయస్ రాజశేఖరరెడ్డి పాలకమండలి సభ్యులను హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+