హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ ప్రాజెక్టులపై టిడిపి ధర్నా

By Staff
|
Google Oneindia TeluguNews

Dharna
హైదరాబాద్: గోదావరి, కృష్ణానదులపై పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ సాగునీటి ప్రాజెక్టులకు నిరసనగా తెలుగుదేశం, వామపక్షాలు సోమవారం ఉదయం ధర్నా చేశాయి. తెలుగుదేశం, వామపక్షాలు శాసనసభ్యులు శాసనసభ ఎదురుగా గల గన్ పార్కు వద్ద ధర్నా నిర్వహించాయి. పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని తెలుగుదేశం నాయకులు విమర్శించారు.

పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై, దేవాదాయ శాఖ అవినీతిపై సభలో చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ ను కోరారు. అవసరమైతే శాసనసభా సమావేశాలను సాయంత్రం వరకు పొడిగించాలని ఆయన విజ్ఝప్తి చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగుస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X