వైయస్ జగన్ తో డిఎస్ భేటీ

సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, తదితరులు కూడా వైయస్ జగన్ ను పరామర్సించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర తెలుగుదేశం నాయకులు వైయస్ జగన్ ను పరామర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెసును బలోపేతం చేశారని తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తాను పది రోజుల పాటు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నానని, అందుకే వెంటనే రాలేకపోయానని ఆయన అన్నారు.
More From
-
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications