వారికి వైద్యమంటే తెలుసా: పితాని

పేదలకు మనోధైర్యాన్ని కలిస్తున్న పథకాన్ని సహించలేకలనే తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోని తెలుగుదేశం పార్టీకి తమపై విమర్శలు చేసే హక్కు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైద్యమంటే, ఆస్పత్రులంటే తెలుసా అని ఆయన అడిగారు. కొన్ని కార్పోరేట్ ఆస్పత్రుల మేలుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు.












Click it and Unblock the Notifications