కెసిఆర్ ది బురద రాజకీయం: శ్రీధర్

రాయలసీమ ప్రాజెక్టులను అక్రమమని అంటున్న కెసిఆర్ తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులను కూడా అక్రమమని అనగలరా అని ఆయన అడిగారు. జల విద్యుదుత్పత్తికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశారనే విషయం తెలిసినా కెసిఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో 17 లక్షల కరెంట్ మోటార్లున్నాయని, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి జరగకపోతే వాటికి విద్యుత్తును అందించడం కష్టమని తెలుసునని, అయినా కెసిఆర్ తప్పుడు విమర్శలు చేశారని ఆయన అన్నారు. వరదలను కూడా రాజకీయం చేయడం కెసిఆర్ కు మంచిది కాదని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు వల్లనే వరదలు వచ్చాయని కెసిఆర్ విమర్శించడం బురద రాజకీయమని ఆయన వ్యాఖ్యానించారు.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications