రాజీనామాకు భయపడను: సబితా ఇంద్రారెడ్డి

వైయస్ మరణంపై సిబిఐ దర్యాప్తు నివేదిక అందిన తర్వాతనే నిజాలు తెలుస్తాయని, ఆ తర్వాతనే వైయస్ మరణానికి ఎవరు బాధ్యత వహించాలో తెలుస్తుందని ఆమె అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్వరి ఆత్మహత్య కేసులో ఆమె మరణ వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డిని అరెస్టు చేస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications