రాజీనామాకు భయపడను: సబితా ఇంద్రారెడ్డి

వైయస్ మరణంపై సిబిఐ దర్యాప్తు నివేదిక అందిన తర్వాతనే నిజాలు తెలుస్తాయని, ఆ తర్వాతనే వైయస్ మరణానికి ఎవరు బాధ్యత వహించాలో తెలుస్తుందని ఆమె అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్వరి ఆత్మహత్య కేసులో ఆమె మరణ వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డిని అరెస్టు చేస్తామని ఆమె చెప్పారు.
More From
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!











Click it and Unblock the Notifications