జగన్ ను హైకమాండ్ చేతిలో పెట్టండి: యాష్కీ

సంపన్నశ్రేణి జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన ముఖ్యమంత్రి కె.రోశయ్యను కోరారు. ఉద్యమం ఉధృతం కాక ముందే జీవోను ఉపసంహరించుకోవడం మంచిదని ఆయన అన్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ తేవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ.4 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారిని సంపన్నశ్రేణి (క్రీమీలేయర్)గా పరిగణించి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు వర్తింప చేయకూడదంటూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications