వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో రెండు పేలుళ్లు: 18 మంది మృతి
పెషావర్ లోని రెస్టారెంట్ వెలుపల మరో బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో పది మంది దాకా గాయపడ్డారు. హయతాబాద్ లో ఒక వ్యక్తి కారులో వచ్చాడని, అతను దిగగానే రెస్టారెంట్ వెలుపల ఆ కారు పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు పేలగానే పొడవైన జుట్టు ఉన్న వ్యక్తి పారిపోయాడని వారన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఒక వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Story first published: Friday, October 23, 2009, 15:55 [IST]