వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకకు బయలుదేరిన రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం ఉదయం కర్నాటక రాజధాని బెంగుళూర్ కు బయలు దేరి వెళ్లారు. ఆయన బెంగుళూర్ లో జరిగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో తేనేటి విందులో పాల్గొంటారు. మర్యాదపూర్వకంగానే రోశయ్య యెడ్యూరప్పను కలుసుకుంటారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రోశయ్య రాష్ట్రం విడిచి వెళ్లడం ఇదే తొలిసారి.

ఆ తర్వాత బెంగుళూర్ నుంచి పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి హైదరాబాద్ చేరుకుట్టారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పుట్టపర్తిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పుట్టపర్తిలో ఆయన సత్యసాయి బాబాను దర్శించుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X