వరద సహాయం ఇలాగా?: చిరు కోపం

విరాళాల సేకరణలో భాగంగా శనివారం ఆయన పార్టీ జిల్లా నేతలతో కలిసి నగరంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ జోలెయాత్ర ద్వారా ప్రజల నుంచి విరాళాలను సేకరిస్తారు. ఈ పర్యటన సీతంపేట, గురుద్వారా, ఆర్టీసీ కాంప్లెక్స్, వన్ టౌన్ తదితర ప్రాంతాలమీదుగా సాగుతుంది. నిన్న నగరంలోని ఒక హోటల్లో దాతలతో ప్రత్యేక విందు కార్యక్రమంలో చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలకు అతీతంగా ఎంతో నమ్మకంతో దాతలు అందిస్తున్న ప్రతీపైసా వరద బాధితులకు అందేలా మధ్యవర్తిగా ఉంటానని తెలిపారు. మానవత వాదులు వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications