వరద సహాయం ఇలాగా?: చిరు కోపం

విరాళాల సేకరణలో భాగంగా శనివారం ఆయన పార్టీ జిల్లా నేతలతో కలిసి నగరంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ జోలెయాత్ర ద్వారా ప్రజల నుంచి విరాళాలను సేకరిస్తారు. ఈ పర్యటన సీతంపేట, గురుద్వారా, ఆర్టీసీ కాంప్లెక్స్, వన్ టౌన్ తదితర ప్రాంతాలమీదుగా సాగుతుంది. నిన్న నగరంలోని ఒక హోటల్లో దాతలతో ప్రత్యేక విందు కార్యక్రమంలో చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలకు అతీతంగా ఎంతో నమ్మకంతో దాతలు అందిస్తున్న ప్రతీపైసా వరద బాధితులకు అందేలా మధ్యవర్తిగా ఉంటానని తెలిపారు. మానవత వాదులు వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications