వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణాచల్ ప్రదేశ్ సిఎల్పీ నేతగా ఖాండూ

By Pratap
|
Google Oneindia TeluguNews

Dorjee Khandu
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని దోర్జీ ఖాండూ రెండో సారి చేపట్టబోతున్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెసు పార్టీ పూర్తి మెజారిటీ సాధించింది. కాంగ్రెసు శాసనసభ్యులు శనివారం సమావేశమై ఖాండూను తమ నేతగా ఎన్నుకున్నారు.

కొత్తగా ఎన్నికైన 42 మంది శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా తమ నేతగా ఖాండూను ఎన్నుకున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. సిఎల్పీ సమావేశానికి ఎఐసిసి పరిశీలకులుగా లూజిన్హో ఫెలీరో, వి నారాయణ సామి హాజరయ్యారు. ఖాండూను తమ నేతగా ఎన్నుకున్న విషయాన్ని సిఎల్పీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలియజేసింది. సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X