అరుణాచల్ ప్రదేశ్ సిఎల్పీ నేతగా ఖాండూ

కొత్తగా ఎన్నికైన 42 మంది శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా తమ నేతగా ఖాండూను ఎన్నుకున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. సిఎల్పీ సమావేశానికి ఎఐసిసి పరిశీలకులుగా లూజిన్హో ఫెలీరో, వి నారాయణ సామి హాజరయ్యారు. ఖాండూను తమ నేతగా ఎన్నుకున్న విషయాన్ని సిఎల్పీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలియజేసింది. సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.
More From
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications