అరుణాచల్ ప్రదేశ్ సిఎల్పీ నేతగా ఖాండూ

కొత్తగా ఎన్నికైన 42 మంది శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా తమ నేతగా ఖాండూను ఎన్నుకున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. సిఎల్పీ సమావేశానికి ఎఐసిసి పరిశీలకులుగా లూజిన్హో ఫెలీరో, వి నారాయణ సామి హాజరయ్యారు. ఖాండూను తమ నేతగా ఎన్నుకున్న విషయాన్ని సిఎల్పీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలియజేసింది. సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.
More From
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications