రోశయ్య తొలి ఢిల్లీ పయనం నేడే

సిఎం హోదాలో రోశయ్య ఢిల్లీ తొలి పర్యట నకు ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సంద ర్భంగా ఆయన పార్టీ అధినేత్రితో వివిధ ఆంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తనకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇబ్బంది కరమైన వాతా వరణం సృష్టిస్తున్న జగన్ శిబిరానికి కళ్ళెం వేయ డానికి అనుసరించాల్సిన వ్యూహం పై సిఎం అధినే త్రితో చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
జగన్ వర్గాన్ని పూర్తిగా కట్టడి చేస్తే తప్ప రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం సజావుగా నడిచేఅవకాశాలు లేవన్న నివేదికలు ఇప్పటికే పార్టీ కేంద్ర నాయకత్వానికి చేరినట్లు వినిపిస్తున్న నేప ధ్యంలో రోశయ్య భేటికి ఎంతో ప్రాధాన్యత సంత రించుకుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అవిధే యులపై వేటు వేయడం ద్వారా పార్టీలో పూర్తిగా కాంగ్రెస్ ముద్ర ఉండేలా చూడాలని ఆయన అధినేత్రిని కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్న రోశయ్య దీనిపై సోనియా గాంధీ ఆమోదం తీసుకునే అవకాశముంది.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications