కాంగ్రెస్ పిలుపునకు పిసిసి పిలుపు
నామినేషన్లకు చివరిరోజైన శుక్రవారం నాడు గ్రేటర్ పరిధిలోని 150 స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారని పీసీసీ వెల్లడించిందిం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 20 డివిజన్లలో అభ్యర్థుల వివరాలను వెల్లడించలేదని, పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ త్వరలోనే తెలుపుతారని మీడియా సమావేశంలో పీసీసీ నాయకులు పేర్కొన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ congress కాంగ్రెస్ శ్రీనివాస్ pcc ys rajasekhar reddy mayor పిసిసి greater hyderabad గ్రేటర్ హైదరాబాద్ మేయర్ వైయస్ రాజశేఖర రెడ్డి
Story first published: Friday, November 6, 2009, 17:26 [IST]