పివి ఎక్స్ ప్రెస్ వే పై తొలి ప్రమాదం

పివి నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే కు అక్టోబర్ 19 న ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు. ఈ ఎక్స్ ప్రెస్ మార్గం 11.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది దేశంలో అతి పొడవైన ఫ్లైవోవర్ మార్గం. శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లే మార్గమిది.












Click it and Unblock the Notifications