సచివాలయ ముట్టడి: బస్సులకు బ్రేక్
ఆర్టీసి కార్మికుల సచివాలయ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో సచివాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు సమాయత్తమై ఉన్నారు. వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. సచివాలయం చుట్టూ 2 కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు విధించారు. కార్మికుల ఆందోళనకరంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు.
Comments
Story first published: Tuesday, November 17, 2009, 15:03 [IST]