పేదలకు రిజర్వేషన్లు అవసరం: రాహుల్

ఆయన బుధవారం ఉదయం డిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారీ వర్షం వల్ల ఆయన పర్యటన రద్దవుతుందని భావించారు. అయితే ఆయన విమానంలో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వచ్చారు. ఆ తర్వాత విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన తిరుపతి బయలుదేరి వెళ్లారు. అయితే తిరుపతి ప్రయాణంలో చాలా ఆలస్యం జరిగింది. వర్షం వల్ల వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆయన గన్నవరం విమానాశ్రయంలో చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. విజయవాడలో ఆయన దుర్గ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.
More From
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications