పేదలకు రిజర్వేషన్లు అవసరం: రాహుల్

ఆయన బుధవారం ఉదయం డిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారీ వర్షం వల్ల ఆయన పర్యటన రద్దవుతుందని భావించారు. అయితే ఆయన విమానంలో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వచ్చారు. ఆ తర్వాత విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన తిరుపతి బయలుదేరి వెళ్లారు. అయితే తిరుపతి ప్రయాణంలో చాలా ఆలస్యం జరిగింది. వర్షం వల్ల వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆయన గన్నవరం విమానాశ్రయంలో చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. విజయవాడలో ఆయన దుర్గ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications