పెషావర్ లో ఆత్మాహుతి దాడి: 15 మంది మృతి

జ్యుడిషియల్ కాంప్లెక్స్ ప్రధాన ద్వారం వద్ద పేలుడు సంభవించినప్పుడు లోపల చాలా మంది న్యాయవాదులున్నారు. కోర్టు ఆవరణలో నిలిపి ఉంచిన కారు పేలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. దక్షిణ వజీరిస్తాన్ లో మిలిటెంట్లపై పాకిస్తాన్ సైన్యం దాడులు చేస్తున్న నేపథ్యంలో పెషావర్ లో దాడులు ముమ్మరయ్యాయి. మిలిటెంట్లు పెషావర్ ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు.












Click it and Unblock the Notifications