హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంజారా హిల్స్ లో చిరంజీవి, జూబ్లీ హిల్స్ లో పవన్

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత సిని నటుడు చిరంజీవి సోమవారం ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం అయన తన కుటుంబ సభ్యులతో కలిసి బంజారా హిల్స్ లోని ఓబుల రెడ్డి స్కూల్ లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. వోటు హక్కు వినియోగించున్నారు.

ప్రముఖ నటుడు యువరాజ్యం అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూబ్లి హిల్స్ డివిజన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లి హిల్స్ లో ఎక్కువగా సినీ ప్రముఖులు ఉంటారు. ఈ డివిజన్ పరిధిలో దాదాపు ఇరవై ఏడువేల మంది ఓటర్లుఉన్నారు. అతితక్కువ మంది ఓటర్లు కలిగిన డివిజన్ గా జూబ్లి డివిజన్ ను చెప్పుకోవచ్చు. పోలింగ్ మొదలైన మొదటి గంటలో కేవలం 15 -20 మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X