వేదికను మార్చే యోచనలో కెసిఆర్

కెసిఆర్ తన వేదికను మార్చుకునే అవకాశం ఏ మాత్రం లేదని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ చెప్పారు. కోనాయపేటకు వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసి సిద్ధిపేటకు కెసిఆర్ చేరుకుంటారని ఆయన చెప్పారు. కెసిఆర్ అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశం కూడా లేదని ఆయన చెప్పారు. ఈ స్థితిలో కెసిఆర్ ను గృహ నిర్బంధం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గృహ నిర్బంధం చేస్తే ఇంట్లోనే ఆయన దీక్షను సాగిస్తారని చెబుతున్నారు. తనను ఎక్కడ అరెస్టు చేస్తే అక్కడ దీక్షకు కూర్చుంటానని, జైల్లో పెడితే అక్కడ కూడా దీక్ష సాగిస్తానని కెసిఆర్ ఇదివరకే చెప్పారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications