యాక్టర్ నాగార్జున భూకబ్జాదారు: కెసిఆర్

వినోబా భావే భూదానోద్యమం సందర్భంగా తెలంగాణకు చెందిన వ్యక్తి లక్షా 76 వేల ఎకరాలు దానం చేశాడని, భూదానోద్యమానికి ఆంధ్రావాళ్లెవరూ భూమి ఇవ్వలేదని, తెలంగాణవారే ఇచ్చారని, ఆ భూమిని కూడా కబ్జా చేశారని ఆయన అన్నారు. నార్నే ఎస్టేట్ ఉదంతాన్ని ఆయన వివరించారు. తెలంగాణలో ఆసెన్డ్ భూములను, భూదాన భూములను, గురుకుల ట్రస్టు భూములను, వక్ఫ్ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆయన అన్నారు. కోట్ల కోట్ల రూపాయల విలువ చేసే భూములపై ఆంధ్ర దురాక్రమణ గద్దలు తిష్టవేశాయని ఆయన అన్నారు. భద్రత ముసగులో తన దీక్షను భగ్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. నార్నే రంగారావు 800 ఎకరాల దళితుల భూములను కబ్జా చేశాడని ఆయన ఆరోపించారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications