తెలంగాణ ఎఫెక్ట్: ఐపిఎస్ అధికారి రవీంద్ర బదిలీ

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు. తెలంగాణ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఓయులోని విద్యార్థుల రిలే నిరాహార దీక్షల టెంట్లను పీకేశారు. ఆర్ట్స్ కళాశాల లోపలికి ప్రవేశించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీన విద్యార్థులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications