తెలంగాణ దుమారం: అసెంబ్లీ స్తంభన
తొలిసారి సభ వాయిదా పడిన తర్వాత కూడా తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి తెలంగాణ నినాదాలు చేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా వారు తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలంటూ పట్టుబట్టారు. దీంతో సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
hyderabad హైదరాబాద్ assembly telangana తెలంగాణ nims శాసనసభ నిమ్స్ k chandrasekhar rao fast ఆరోగ్య పరిస్థితి కె చంద్రశేఖర రావు
Story first published: Tuesday, December 8, 2009, 11:33 [IST]