విద్యార్థులకు ఉద్యమాలు వద్దు: గవర్నర్
అన్నమయ్య ఆడియో సీడీని గవర్నర్ ఆవిష్కరించారు. తిరుమలలో జరిగిన పద కవితా పితామహుడు అన్నమాచార్య వర్ధంతి కార్యక్రమంలో నరసింహన్ పాల్గొన్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఈ కార్యక్రమం జరిగింది. అన్నమయ్య కళాకారులు ఆలపించిన సంకీర్తనల ఆడియో సీడీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Story first published: Friday, March 12, 2010, 15:07 [IST]