సిబాల్ ను అడ్డుకున్న తెలంగాణ విద్యార్థులు

విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. కపిల్ సిబాల్ విసీల సమావేశం అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనడానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కపిల్ సిబాల్ మీడియా సమావేశానికి వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications