సెభాష్ చిరంజీవి: లగడపాటి ఆనందం

"దీనిపై హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీలు తప్ప మిగతా 40 మందితో మాట్లాడాలనుకుంటున్నా. ఇప్పటికైనా చిరంజీవి చెప్పిన మాట వినాలి. అసెంబ్లీలో చర్చ జరగకుండా తీర్మానాన్ని ఆమోదించడం వల్ల 22 జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్న విషయం చెప్పడానికి వీలులేకపోయింది. ఢిల్లీలోని కానిస్టేబుల్ పోస్టులకు దేశంలోని అన్నిరాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాంటిది హైదరాబాద్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాష్ట్రంలోని వారికి అవకాశం ఇవ్వకపోతే ఎలా?" అని ప్రశ్నించారు. తెలుగు మాండలికాలు, సంస్కృతి, పండగల మీద శ్రీకృష్ణ కమిటీకి నాలుగో నివేదిక ఇచ్చినట్లు లగడపాటి రాజగోపాల్ చెప్పారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications