జగన్ సందేహాలకు జవాబులున్నాయి: త్యాగి

ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితులపై తమ పరిధికి లోబడి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపామని, ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందా? లేదా? అనే దానిపై డీజీసీఏ దర్యాప్తులో నే చెప్పాలని అన్నా రు. కాక్పిట్ వాయి స్ రికార్డులో ఉన్న సంభాషణలను కూ డా పరిశీలించామని, అందులో ఏముందో మాత్రం చెప్పలేనని త్యాగి అన్నారు. తమ నివేదికలో ఇంకా ఏమైనా చేర్చాలనుకుంటే డీజీసీఏ చూసుకుంటుందని అన్నారు. తిరుమలకు హెలికాప్టర్ సర్వీసులను నడిపే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని త్యాగి చెప్పారు. తిరుమలపై హెలీప్యాడ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, మరో నెల రోజుల్లో దీనిపై తుది నిర్ణయానికి వస్తామని తెలిపారు. తమ కంపెనీ సేవలను విస్తరించడానికి ఆసుపత్రులు, బీమా కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications