పాలమూరు జిల్లాలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు

మహిళలు, రైతులు, సామాజిక వర్గాల కార్యకర్తల నుంచి వారు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సోమవారం మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్నారు. వారు సోమవారం రాత్రి మహబూబ్ నగర్ లో బస చేసి మర్నాడు మంగళవారం కర్నూలు జిల్లాకు చేరుకుంటారు. ఆకుతోట పల్లిలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కాంగ్రెసు కార్యకర్తలతోనే కూర్చుని అభిప్రాయాలు సేకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కమిటీ సభ్యులు వస్తున్నట్లు తమకు సమాచారం కూడా లేదని వారంటున్నారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications