రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఒక వ్యక్తి షాద్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో నలుగురు మహబూబ్ నగర్ జిల్లా అయిజ మండలం వంకాపురం గ్రామానికి చెందిన రైతులు. మరో ఇద్దరు నల్లగొండకు చెందినవారు.












Click it and Unblock the Notifications