రోశయ్యతో కెసిఆర్ సమావేశం
తన నియోజకవర్గం మహబూబ్ నగర్ లో ఇటీవల కెసిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు యూనివర్శిటీని కూడా సందర్శించారు. యూనివర్శిటీకి నిధులు రాబట్టేందుకు ముఖ్యమంత్రిని కలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కెసిఆర్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Monday, May 10, 2010, 14:49 [IST]