హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యతో కెసిఆర్ సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కె. చంద్రశేఖర రావు సోమవారం సాయంత్రం భేటీ కానున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు ఆయన రోశయ్యను కలుసుకుంటారు. పాలమూరు విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించాలని కోరుతూ కెసిఆర్ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించనున్నారు.

తన నియోజకవర్గం మహబూబ్ నగర్ లో ఇటీవల కెసిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు యూనివర్శిటీని కూడా సందర్శించారు. యూనివర్శిటీకి నిధులు రాబట్టేందుకు ముఖ్యమంత్రిని కలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కెసిఆర్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X