వైయస్ పథకాలు కొనసాగిస్తాం: మంత్రులు
కార్పొరేట్ విద్యాను మరింత మంది పేదలకు అందిస్తామని మాణిక్యవర ప్రసాద్ చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లింపులపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ముఖేష్ గౌడ్ చెప్పారు. రీయంబర్స్ మెంట్ జీవో జారీ అయిందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Thursday, May 13, 2010, 13:53 [IST]