వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బస్సుపై కరెంట్ తీగలు పడి 35 మంది మృతి
బస్సు అదుపు తప్పి కరెంట్ స్తంభానికి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. వీరంతా ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గాయపడినవారిని మండ్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Comments
Story first published: Friday, May 14, 2010, 14:18 [IST]